ప్రభుత్వం విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో ప్రతి విద్యా సంవత్సరంలో ఉచిత పాఠ్యపుస్తకాలు మరియు నోటు పుస్తకాలను అందజేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రాథమికోన్నత పాఠశాల బోర్గిలో విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు మరియు నోటు పుస్తకాల పంపిణీ కార్యక…